గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మంది ఆశ కార్యకర్త�
పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక�
కొడంగల్ నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో వెలిసిన ఆలయ ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ �
అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె
శంకర్పల్లి, ఫిబ్రవరి 21 : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో శనగల కొనుగోలు కే�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం జిల్లాలో 17 లక్షల పనిదినాల తగ్గింపు ఉపాధి కోల్పోనున్న లక్షల మంది పేదలు బడ్జెట్లోనూ ఉపాధి హామీ పథకానికి అంతంత మాత్రంగానే నిధులు ఈ �
నాణ్యతా పరమైన ఇంజినీర్లుగా ఎదగాలి అంతర్జాతీయ ప్రమాణాలతో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ముందుకు.. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్రావు నమస్తే తెలంగాణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యం�
ఇక ఆన్లైన్లో ప్రజారోగ్య వివరాల నమోదు పేదలకు మరింత చేరువలో వైద్య సాయం వికారాబాద్ జిల్లాలో 713 మంది ఆశ వర్కర్లు త్వరలో పంపిణీకి సిద్ధంగా స్మార్ట్ ఫోన్లు పరిగి, ఫిబ్రవరి 21 : ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర
ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల ఫిబ్రవరి 21 : జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆదాయ వనరులు సమకూర్చటంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నార�
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 21 : సమష్టి కృషితోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మునగనూరు 1వ, 2వ వార్డుల్లో సుమారు రూ.89.50 ల
రైతులకు తక్కువ ధరకే అద్దె పనిముట్లు, యంత్రాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో మెరుగైన ఫలితాలు పనిముట్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కార్ వికారాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగుత�
టార్గేట్ మార్చి ౩1 గతానికి భిన్నంగా అనూహ్య స్పందన రంగారెడ్డి జిల్లాలో మొత్తం 558 గ్రామపంచాయతీలు ఈ ఏడాది పన్ను వసూలు లక్ష్యం రూ. 27.19కోట్లు ఇప్పటివరకు వసూలైంది రూ. 23.65 కోట్లు మార్చిలోగా వంద శాతం వసూలు చేసేలా కార�