ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాచారం : మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల ప్రజలు కొంగు బంగారంగా కొలిచే వేంకటేశ్వరస్వామి గుట్టపై బుధవారం జాతర మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశ వర్కర్ల సేవలు వెలకట్టలేనివని తెరాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు షురూ అయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు మంగళవారం ప్రభుత్వ దవా
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. దీంతో రైతుల�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైట్ను అమలు చేస్తున్నదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ
సంత్ సేవాలాల్ యావత్ జాతికి ఆదర్శ ప్రాయులని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడ�
ఆశ కార్యకర్తలకు మరింత పకడ్బందీగా ఆరోగ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన ఆశ కార్యకర్తలకు స్మార్�
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ
వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు
వికారాబాద్ : తెలంగాణ బాడిబిల్డింగ్ అసోసియేషన్ పోటీలు వికారాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని చిన్న పిల్లల వైద్య నిపుణులు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆసుపత్రిలో మీడియా సమా�
పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ