షాబాద్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జెఏసీ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు అన్నారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు వినతిప�
పెద్దేముల్ : నాటు సారా తాయారు చేస్తున్న పన్నెండు మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం గంజాయి, గుడుంబా(నాటు సారా) నిర�
తాండూరు రూరల్ : నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలం, అంతారంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ. 5లక్షల వ్యయంతో 16చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమ
కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది.
తలకొండపల్లి : రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం తల�
ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో లైవ్లీహుడ్ ఎంట�
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరిని భాగస్వాములను చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ గీతారాధిక అన్నారు. బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీలోని పట్టణ నర్సరీ, పట్టణ ప్రకృతి వనాల
ఇబ్రహీంపట్నం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వటంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వలన జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించటంలో జాప్యం జరుగుతుందని, ఈ ప్రాంతం పచ్�
మంచాల : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంలో రూ. 32 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు నిర్వహించే బహిరంగ సభకు బుధవారం మంచాల మండలం వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఐదు వంద�
హయత్నగర్ రూరల్ : పెండ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో చోటు చేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. బాటసింగారానికి చెందిన పురుషోత్తం కుటుంబ �
షాబాద్ : బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ�
షాద్నగర్ టౌన్ : ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని భవానీ కాలనికి చెందిన హరీశ్, సోలిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మ, బీవీరావునగర్ కా�