షాద్నగర్ : దేశ ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజలపై ప్రేమలేదనే విషయం పార్లమెంట్లో ఆయన చేసిన వాఖ్యలతో తెలిసిపోయింది. తెలంగాణ అంటే ఎందుకు అంత అక్కసో ఆయనకే తెలియాలి. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచా�
ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ పార్లమెంట్ ఉమ్మడి సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
పెద్దేముల్ : ఇంటి దగ్గర పార్కు చేసి ఉన్న ఓ ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నిప్పుపెట్టిన సంఘటన పెద్దేముల్ పోలీసుస్టేషన్ పరిధిలోని మంబాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంచాల : దళితులు ఆర్థికంగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నాడని టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏర్పుల చంద్రయ్య అన్నారు. సోమవారం మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ మం�
యాచారం : మండలంలోని గున్గల్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు 6వ తరగతి నుంచి 10తరగతికి మిగిలి ఉన్న సీట్లు పూర్తి చేయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎనీమా సోమవారం ఒక ప్రకటనల
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి
ఆమనగల్లు : మండలంలోని శెట్టిపల్లిలో అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుత్నున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ఉత్సవ�
ఆమనగల్లు : ప్రతీ ఒక్కరూ భక్తిభావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మాడ్గుల మండలంలోని దొడ్లపహాడ్ గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల
ఇబ్రహీంపట్నంరూరల్ : స్వయం కృషితో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భువనగిరి మాజీ ఎంపీ భూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండల పరిధిలోని రాయపోల్లో టీఆర్ఎస్ నాయకులు గంగనమోని సతీష్ముదిరాజ్ ఏర్పాటు చే
కొందుర్గు : పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన రాజనర్సింహారెడ్డి గత కొన్ని రోజుల కిందట ఆనారోగ్�