షాద్నగర్ : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి మణిహారంగా నిలిచేలా బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, అందుకు తగిన విధంగా రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి �
కొత్తూరు రూరల్ : గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారా
మునగనూర్, తుర్కయాంజల్ దళిత భూ నిర్వాసితులతో సమావేశం కబ్జాల్లో ఉన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి�
షాబాద్ : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ (హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్) పాలకవర్గ సమావేశం బుధవారం చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నగరంలోని
షాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతుంది. బుధవారం నుంచి రెండో విడత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిన్నట్�
కోట్పల్లి : కోట్పల్లి మండలంలో నిర్మిస్తున్న అన్ని శాఖల కార్యాలయాల నిర్మాణపు పనులను బుధవారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడుతూ నిర్మాణం పనులను నాణ్యత లోపించకు
కోట్పల్లి : కోట్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్, ఉర్దు మీడియం, కేజీబీవీ పాఠశాలలను బుధవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవీ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తనిఖీలో భాగంగా విద్యార�
దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం అమలుఆర్థికంగా ఎదుగనున్న పేద దళితులుఅత్యవసర సమయాల్లో రక్షణనిధి వినియోగంఈ నెల 5లోపు లబ్ధిదారులను ఖరారు చేస్తాంఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలునియోజకవర్గంలో ముందుగా 100
మాస్కులు ధరించి, శానిటైజ్ చేస్తూ తరగతి గదిలోకి అనుమతిపలుచోట్ల పచ్చని తోరణాలతో అలంకరణఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం పాఠశాలలు కొవిడ్ నిబంధనల మధ్య ప్రారంభించారు. ప�
పట్టుదలే ఆయన పెట్టుబడికార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో..40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల అధిరోహణమంచిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిజిల్లా అధ్యక్ష పదవితో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూత