యాచారం, జనవరి 31: బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్రోహదినంలో భాగంగా సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో సాగర్ రహదారిపై ర్య�
తాజాగా.. రుచికరంగా ఉండటంతో.. ఆదివారం జోరుగా చేపల విక్రయాలు ఉపాధి పొందుతున్న మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వెల్లివిరుస్తున్న ఆనందం యాచారం, జనవరి 30: స్థానికంగా లభిస్తున్న తాజా చేపలకు మంచి డిమా
కొత్తూరు రూరల్ : గ్రామాలభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో ఆదివారం వడ్డె తులసమ్మ బాలయ్య �
కేశంపేట : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో నూతనంగా నిర్మిం�
యాచారం : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన �
సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 6.80కోట్లు గ్రామ పంచాయతీ భవనాలకు 1.25కోట్లు ఇబ్రహీంపట్నం : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 154 సిమ�
హయత్నగర్ రూరల్ : గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొన్న సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. గుంటోజు వంశీచారి (25) శనివారం రాత్రి బైక్పై మజీద్పూర్ �
మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయ నాన్టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ�
మహేశ్వరంలో ఒకే రోజు రూ. 371 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలువారంలో ఇబ్రహీంపట్నంలో రూ.280 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంమంత్రి సబితారెడ్డి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధిరాష్ట్ర ఐటీ, మున్సి�
క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాంపార్టీ అనుబంధ కమిటీలనుకలుపుకొని ముందుకు సాగుతాంపెండింగ్లోని కమిటీల ఏర్పాటుకు చర్యలుక్యాడర్ బలోపేతానికి త్వరలోనే శిక్షణా కార్యక్రమాలుమంత్రి, ఎమ్�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్39 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు తలకొండపల్లి, జనవరి 29 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మం
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్రూ. 40 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులురూ. 25 లక్షలతో చెత్త సేకరణ ఆటోల కొనుగోలు కొత్తూరు, జనవరి 29 : మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం గా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్�
కులకచర్ల, జనవరి 29 : దేవాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తు న్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధి లోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వా
ధారూరు, జనవరి 29 : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆనంద్ నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని రాజాపూర్, నాగసముందర్ గ్రామాల పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు శనివారం సన్మానం చేసి శుభా కా�