కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులగోడలపై విజ్ఞానాన్ని పెంచేలా పెయింటింగ్లుఆవరణలో ఆకట్టుకుంటున్న పచ్చదనంహయత్నగర్ రూరల్, ఫిబ్రవరి 1: అది అబ్దుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాప
పేదల ఆరోగ్య సంరక్షణకు చర్యలుఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిసీఎంఆర్ఎఫ్ చెక్కులు అం దజేతఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి
రూ.13 లక్షల నగదు రికవరీపోలీసులకు సీఐ అభినందనఆమనగల్లు, ఫిబ్రవరి 1: మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన�
కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన మంకాల లక్ష్మమ్మ
షాబాద్ : జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్ర
మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని పద్మావతి గార్డెన్లో సెంట్రింగ్ కార్మికుల అసోసియేషన్కు సంబంధించిన క
ఆమనగల్లు : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ పథ�
ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెల
విద్యార్థులు లేక మూతపడ్డ బడులు మళ్లీ ప్రారంభం జిల్లావ్యాప్తంగా 38 జీరో పాఠశాలలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ విద్యా బోధన ఉపాధ్యాయులనూ కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడితో మారనున్న పాఠశా�
ఈ నెల 9న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నమంత్రి కేటీఆర్, సబితారెడ్డిఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, జనవరి 31 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీం�
ఉపాధి హామీ మండల సామాజిక తనిఖీ సమావేశంలో డీఆర్డీవో పీడీ ప్రభాకర్ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 31 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో పీడీ ప�
యాచారం, జనవరి 31 :టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు భవిష్యత్లో సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్�
రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే ప్రారంభం ..వికారాబాద్ జిల్లాలో 754 బృందాలతో..రంగారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న మొదటి విడుత..పట్టణ ప్రాంతాల్లో మరో పదిరోజులు పొడిగింపుపరిగి, జనవరి 31 : కరోనా కట్టడి కోసం చేప�