శంకర్పల్లి : 11వ శతాబ్ధంలో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి పూజలు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, మెదక్ జిల్లా ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. శని�
మహేశ్వరంలో ఒకే రోజు రూ. 371కోట్లతో అభివృద్ధి పనులు ఇబ్రహీంపట్నంలో రూ. 280కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆగ్రభగానా నిలబెడుతాం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ �
మొయినాబాద్ : స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అతని పై నుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మొయినాబాద్ మండల కేంద్రం సమీ�
బొంరాస్ పేట : బొంరాస్ పేట మండల పరిషత్ తదుపరి వైస్ ఎంపీపీగా తనకు అవకాశం కల్పించినందుకు బురాన్పూర్ ఎంపీటీసీ సుదర్శన్రెడ్డి శనివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబ
బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వ�
జిల్లాలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మార్గదర్శకంలో ముందుకు సాగుతాం ఇప్పటికే జిల్లాలో 90శాతంపైగా ప్రజాప్రతినిధులు గులాబీ పార్ట�
గుండాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలుదాతల సహకారంతో 30 ఏండ్ల కింద నిర్మాణంబెంచీలు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటుగ్రీనరీతో ఆహ్లాదకరమైన వాతావరణం‘మన ఊరు-మనబడి’తో మరిన్ని వసతులుషాబ�
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిబషీరాబాద్, జనవరి 28 : సొంత మండలమైన బషీరాబాద్కు అధిక ప్రాధాన్యమిస్తానని, మండలంలోని బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్షాద్నగర్ సర్కారు దవాఖానలోఐసీయూ విభాగం ప్రారంభంషాద్నగర్, జనవరి 28 : ప్రైవేట్కు దీటుగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. �
శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో 53141, వికారాబాద్లో 12908 కుటుంబాల సర్వేజ్వర లక్షణాలున్నవారికి ఐసొలేషన్ కిట్ల అందజేతషాబాద్, జనవరి 28 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటికీ ఆరోగ్య సర�
బొంరాస్పేట, జనవరి 27: బొంరాస్పేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎంపీడీవో పాండుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజ�
కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బందిపాజిటివ్ వచ్చిన వారికి ఐసొలేషన్ కిట్ అందజేతకొవిడ్ నిబంధనలపై అవగాహనయాచారం, జనవరి27 : మండలంలో జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మండలంలోని 24గ్రామాల్లో గురు
రంగారెడ్డి జల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డిఅబ్దుల్లాపూర్మెట్ మండలానికి రూ.2కోట్ల నిధులుఅదనంగా అనాజ్పూర్కు రూ.45లక్షలు మంజూరుఅబ్దుల్లాపూర్మెట్, జనవరి 27 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కే�