ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికిశుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలుమంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస�
చేవెళ్ల రూరల్ : గ్రామాలకు అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నామని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాలకు సీసీరోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ప
షాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను కలిసి ఎమ్మెల్యే రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి దళితబంధు పథకం అమలు చేయ�
షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎం, అకౌంటెంట్లుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి
దౌల్తాబాద్ : మండలంలోని నాగసార్ గ్రామ సమీపన ఓ బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూర్ మండలం జాధరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య(24) �
షాద్నగర్ : ప్రైవేట్ దవాఖానల్లో అందే వైద్య సేవలకంటే మరింత మెరుగైన వైద్య సేవలు సర్కారు దవాఖానల్లో అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని సర్కారు దవాఖానలో నూతనం�
యాచారం : రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలసి మర్య�
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 5వ వార్డు కౌన్సిలర్లకు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం మున్సిపాల్లి రెండో వార
యాచారం : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయ�
నోముల ప్రాథమికోన్నత పాఠశాలలో ఆంగ్ల బోధన ఫలితం ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంపుదల ఆంగ్ల బోధనతో ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు దూరం నాడు 70 మంది.. నేడు 200 మంది విద్యార్థులు నియోజకవర్గంలోనే అత్యధిక విద్యార్థ�
ప్లాన్ ప్రకారం ఐదుమంది వ్యక్తులచే అక్కపై దాడి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన షాబాద్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు వివరాలు �
ఆమనగల్లు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం రెండోసారి పదవీ ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో ఆయన చేత ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణ�