యాచారం : రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్కు మొక్కను అందజేశాడు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కేటీఆర్ సూచించినట్లు రమేశ్గౌడ్ తెలిపారు.