యాచారం : మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల ప్రజలు కొంగు బంగారంగా కొలిచే వేంకటేశ్వరస్వామి గుట్టపై బుధవారం జాతర మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది.
యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో సరస్వతీదేవి పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకుని జ్ఞానసరస్వతీ మందిరంలో ఆదివారం వసంతపంచమి కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. జ్ఞాన సరస�
యాచారం : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన �
యాచారం : రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలసి మర్య�
యాచారం : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయ�
మేకను గుట్టపైకి తీసుకెళ్లి చంపేసిన చిరుతపులి చిరుతనా..? హైనానా తేల్చే పనిలో అధికారులు సంఘటన స్థలంలో సీసీ కెమెరాల ఏర్పాటు యాచారం : మండలంలోని నానక్నగర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో
యాచారం : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నందివనపర్తి మాజీ సర్ప�
యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట �
యాచారం : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య (45) అనే �
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన బట్టు ముత్తయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. �
యాచారం : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో వెంకట్రెడ్డి అనే రైతు పొలంలో ఉన్న బోరు నుంచి పాతాల గంగా ఉబికి వస్తుంది. నెల రోజులుగా నీరు పుష్కలంగా రావడంతో రైతు బోరు ఆన్ చేయకుండానే నీరు పొలానికి మళ్లిస్తున్న�
యాచారం : మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు మండలంలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరిపంట నేలకొరిగిన వర్షం నీటిలో మునిగిపోయింది. వడ్లు నేలరాలాయి. కల్లాల వద
యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తిలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట క�
యాచారం : డబ్బులివ్వాలని కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు నకిలీ పోలీసులను గురువారం యాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం వివరాలు.. నల్లొండ జిల్లా మరిగూడ మండలం శివన్
యాచారం : రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి ఇబ్రహీంపట్నం సివిల్జడ్జి గురువారం ఇచ్చిన తీర్పులో శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా దుగ్గీ మండలం ముక్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవ�