యాచారం : మండల నిధులను ఎటువంటి తీర్మాణం లేకుండా ఎంపీపీ సుకన్య ఖర్చు చేసినందుకు ఆమెపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల టీఆర్ఎస్ ఎంపీటీసీలు మంగళవారం జిల్లా కలెక్టర్ అమయ్�
యాచారం : అక్రమంగా తమ భూమిని కొంతమంది పట్టా చేసుకున్నారని, తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని తులేఖుర్ధు గ్రామంలో శుక�
యాచారం : మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని నజ్దిక్సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నజ్దిక్సింగారం గ్రామానికి చెందిన బండారు లక్ష్మమ్మ(73) అనే వృద్ధురాలు ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపో�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసోజు ఇంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన బి�
యాచారం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని జాతీయ గ్రామీణభివృద్ధి శాఖ ప్రతినిధులు కితాబిచ్చారు. మండలంలో కొనసాగుతున్న గ్ర
యాచారం : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కొప్పు సుకన్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబురాన్నంటాయి. మహిళలు, ఆడపడుచులు ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో బత�
రూ. 17,12,000 విలువగల వస్తువుల స్వాధీనం ఖరీదైన వాహనాలు, బంగారం, నగదు చోరీ యాచారం : వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు చైన్ను దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచ�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తమ్మలోనిగూడకు చెందిన దొండ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్�
యాచారం : వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మండలంలోని మొగుళ్లవంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండల కేంద్రానికి అనుబందంగా ఉన
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�
యాచారం : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండలంలోని మాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు 100మీటర్ల జాతీయజెండాను ప్రదర్శించారు. నల్లవెల్లిలో ఎంపీపీ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశార�