పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని.. కేజీ టూ పీజీ విద్యను అందించాలన్నదే సర్కార్ సంకల్పమని మంత్రి సబితారెడ్డి అన్నారు.
గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు లేక వాహనదారులు అనేక ఇబ్బందులుపడ్డారు. చిమ్మచీకటిలో ముందు వెళ్తున్న వాహనాలు కనబడక ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి.
ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రగతి నివేదన యాత్ర చేపట్టినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, అనుబంధ గ్రామం నారాయణ్దాస్గూడలో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసుకొని అ�
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల పనితీరు భేషుగ్గా ఉందని ఐడీబీఐ బ్యాంకు అధికారుల ప్రతినిధుల బృందం కితాబిచ్చారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పొదుపు సంఘాల పనితీరును అధ్యయనం చేయడానికి హర్యానా, ప
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంలో ఉన్న పల్లెలు నేడు ప్రత్యేక రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి చెందుతూ పట్టణాలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ�
తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు.