ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి భాస్కర్, ప
ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం 162 మంది వేద పండితులతో 7 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో బుధవారం అతిరుద్ర మహాయజ్ఞం పూజలు ప్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీపీ బుర్ర రేఖ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఎస్బీపల్లి నుంచి కేశంపేట మండల్ కొత్తపేట వరుకు రూ. 20 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న డబుల�
వ్యవసాయ రంగం లో వస్తున్న నూతన విధానాలతోపాటు అధిక లాభాలిచ్చే లాభసాటి వ్యవసాయంపై రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్న రైతువేదికలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘నా చిట్టితల్లి.. ఈ జడ్జి డ్రెస్లో ఎంత ముద్దొస్తుందో.. ఓ తల్లి మురిపెం..’ ‘నా బంగారు కొండ.. అచ్చుగుద్దినట్టు పోలీస్లాగే ఉన్నడు.. నా దిష్టే తగిలేలా ఉన్నది’ ఓ తండ్రి సంబురం. చిన్నారుల ఫస్ట్ బర్త్డేకు ముందు �
గనుల అక్రమ తవ్వకానికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందుకోసం ప్రస్తుతమున్న లీజు పద్ధతికి స్వస్తి పలికి ఈ-వేలం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.