జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సాత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.
మండలంలోని లోతుకుంటతండా నుంచి మెట్లకుంట మీదుగా బొంరాస్పేట వరకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సంట్రకుంటతండాకు బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు బీఆర్�
ప్రతి సంవత్సరం ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, సవరణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తులను స్వీకరించగా 14,223 వచ్చి�
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు సానబెడుతూ, వారు సరికొత్త ప్రయోగాలను ఆవిష్కరించేలా, సమాజంలో చోటు చేసుకున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచించేలా, చిన్నారుల చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలు చేసేలా జిల్లా విద�
నిర్మాణ రంగ అనుమతుల్లో జీహెచ్ఎంసీ నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ అనుమతులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీ పాస్ వ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం దుద్యాలలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి �
తెలంగాణ తరహా పాలనను దేశం యావత్తు కోరుకుంటున్నదని.. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలకాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.