దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు. వృద్ధులకు , వితంతువులకు,
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో గల రంగదాముల గ్రామంలో శ్రీరంగనాయక స్వామి ఆలయం ఎదుట ఆదివారం ధ్వజ స్త�
తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలో ఆదివారం టీఎస్టీయూఫ్ 4వ జిల్లా మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని అన్నా
వెదురుతో తయారు చేసిన వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. మున్సిపాలిటీలోని విజయవాడ జాతీయ రహదారి పక్కన పలువురు వెదురుతో బుట్టలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెత్తికి పెట్టుకునే టోపీలు,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాదికి నాటాల్సిన మొక్కలకు సంబంధించి వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) గ్రూప్ ఫౌండర్ హర్కార శ్రీనివాసరావు పేర్కొన్నారు.
పోడు భూముల లబ్ధిదారులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు సబ్ డివిజనల్ లెవల్ కమిటీలు అర్హుల వివరాలను మూడు రోజుల్లో అందజేస్తే, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్ నిఖిల తెలిపారు. శనివారం �
క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన షాద్నగర్ ప్రీమియం లీగ్-1 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.