కాంగ్రెస్ కథ కంచికి చేరువైందని, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరితో ఛీకొట్టి భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
రంగాడ్డిజిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. బుధవారం రికార్డు స్థాయిలో ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో రాష్ట్రంలోనే అతితక్కువగా 8.6 డిగ్రీలు నమోదైంది.
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద
పాఠశాల స్థాయిలో బాలికలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీంట్లో భాగంగా పాఠశాలల్లో బాలిక సాధికారత సంఘాలు (క్లబ్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గ్రామాలు హరిత అందాలను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెపల్లెన వన సంపద పెరిగింది. స్వచ్ఛమైన ప్రాణవాయువు, పర్యావరణంలో సమతుల్యతకోసం సీఎం కేసీఆర్
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం
ఓటు హక్కు విలువైనదని, 18 ఏండ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమనగల్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు మున్
కురుమలు ఐక్యంగా ఉండాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిష్ణగోని సదానందం అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేసీఆర్ గార్డెన్లో సదానందం సమక్షంలో చేవెళ్ల మండల కురుమ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న�
ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. పట్టణంలోని పద్మావతికాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాలలో ఓటు నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు.
సీఎం కేసీఆర్ సుపరిపాలనకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలూ జై కొడుతున్నారు. పార్టీలకతీతంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే మేము సైతమంటూ అధికార పార్టీలో చేరుతున్నారు.