డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాం గం మనందరికి గొప్ప వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం కందవాడ అనుబంధ గ్రామమైన నారాయణ్దాస్గూడలో శనివారం ఆమె అంబేద్కర్ వ
విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం దక్కన్ పీఠభూమి. అందునా తెలంగాణ సంస్కృతి మరింత ప్రత్యేకం. ఎందరు వచ్చిన తల్లిలా ఆదరించి అక్కున చేర్చుకునే నెనరుగల్ల భూమి, అనురాగాలు ఆప్యాయతలు పంచే మనసున్న గడ్డ తెలంగ
కోర్టుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు పెండింగ్లో పెట్టవద్దని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూ
మొక్కల పెంపకంలో అధికారులు అలసత్వం వహించరాదని డీఆర్డీఏ ప్రభాకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, ఎవెన్యూ ప్లాంటేషన్ను సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సిం�
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరుతున్నారని, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజల చెంతకే పరిపాలన సౌలభ్యాన్ని అందించాలని గూడెలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నో పల్లెలు స్వయం పాలనతో అభివృద్ధి చ�
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�
మండల కేంద్రం నుంచి కర్ణాటక సరిహద్దు గ్రామం వరకు (రెండు కిలో మీటర్ల) రోడ్డు నిర్మాణాన్ని చేపడితే రెండు రాష్ర్టాల నడుమ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు.
అడవి జంతువును వేటాడిన ఘటనలో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్ రావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యమ్మ తెలిపారు. ఈ ఘటన బుధవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి�
ఎవరూ నిరుద్యోగులుగా ఉండొద్దని, శిక్షణ తీసుకొని అవకాశం ఉన్న రంగాల్లో ఉపాధిని పొందాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్ప�