మండల కేంద్రంలోని 146సర్వే నెంబర్లో 10.117హెక్టార్లలో మెస్సేర్స్ వైట్రాక్ మెన్స్ అండ్ మినరల్స్ సంస్థ రఫ్ స్టోన్, రోడ్ మెటల్, కలర్ గ్రానైట్ క్వారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం శనివారం ప్రజాభిప్రాయ సేక
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార�
చేవెళ్ల మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారెడ్డిగూడ గ్రామంలో క్షేత్ర దినోత్సవం (ఫీల్డ్ డే) ఏవో తులసి, సర్పంచ్ మల్గారి మోహన్రెడ్డి సమక్షంలో నిర్వహించారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్�
కొడంగల్ అభివృద్ధిపై తగ్గేదే లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కొడంగల్ బొంరాస్పేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వరిధా
జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 8గంటల �
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల కండ్లల్లో తెలంగాణ ప్రభుత్వం ఆనందం నింపనున్నది. వికారాబాద్ జిల్లా యంత్రాంగం అసలైన లబ్ధిదారులకు పట్టాలిచ్చేందుకు చర్యలను ముమ్మరం చేసింది.
ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసి ప్రజలకు పుష్కలంగా సురక్షిత తాగునీటిని అందిస్తున్నదని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యా�
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(3 డిసెంబర్, 2022) పురస్కరించుకొని జిల్లాస్థాయి ఆటల పోటీలు (ఈ నెల 24, 25 తేదీల్లో) రెండు రోజుల పాటు సరూర్నగర్ గ్రౌండ్స్లో జరుగనున్నాయని జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక�
వికారాబాద్లోని గోల్ఫ్ కౌంటీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి 27 వరకు గోల్ఫ్ గేమ్స్ నిర్వహిస్తున్నామని డ్రీమ్ వాల్యూ గ్రూప్ ముఖ్య కార�