రంగారెడ్డి జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ చకచకా సాగుతున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 558 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్నులను వసూలు చేస్తున్నారు.
అధిక భాస్వరంతో నేలల్లో సారం తగ్గి పంట దిగుబడి రావడం లేదు. ఈ భాస్వరాన్ని కరిగించేందుకు బ్యాక్టీరియాను వాడడం వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
జాతకం బాగులేదని, బాగుచేసేందుకు పూజలు చేయాలంటూ నమ్మించి జ్యోతిష్యం పేరుతో నగర మహిళకు రూ. 47 లక్షలు మోసం చేసిన బాబాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వ
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన బాకారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనుల పండువగా సోమవారం భక్త జనుల మధ్య నిర్వహించారు. యాలాల మం డలం హాజీపూర్ గ్రామ సమీపంలో కొలువుదీరిన హనుమ�
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై సోమవారం బాలికలకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటనారాయణ మాట్లాడు తూ.. బాలికలు తమ హక్కులను,
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి మునగనూర్ యాదాద్రి నగర్ కాలనీలో న�
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస�
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం.. ప్రగతిలో పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర�
మండలంలోనే అతి పెద్ద గ్రామపంచాయతీ నందిగామ. అధిక జనాభా, అధిక విస్తీర్ణం కలిగి ఉండడంతో పాటు హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు అనువైన గ్రామం.
వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీయే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.