గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల పనితీరు భేషుగ్గా ఉందని ఐడీబీఐ బ్యాంకు అధికారుల ప్రతినిధుల బృందం కితాబిచ్చారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పొదుపు సంఘాల పనితీరును అధ్యయనం చేయడానికి హర్యానా, ప
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంలో ఉన్న పల్లెలు నేడు ప్రత్యేక రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి చెందుతూ పట్టణాలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ�
తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు.
పండుగ రోజు కోట్పల్లి ప్రాజెక్టుకు కుటుంబ సమేతంగా విహారయాత్ర కోసం వెళ్లి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు సోమవారం యువకులు లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్ ప్రాజెక్టులో మునిగి మృతిచెందిన విషయం తెలిసిందే.
జిల్లాలో గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గినట్లు జిల్లా పోలీసు అధికారి ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక క్రైం నివేదికపై ఎస్పీ విలేకరుల సమావేశాన్ని
గత ప్రభుత్వాల వైఫల్యం.. నిర్లక్ష్యంతో రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది.
విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు.
గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వన నర్సరీలను ప్రైవేట్ స్థలాల్లో నుంచి ప్రభుత్వ స్థలాల్లోకి 100% శాతం వీలైనంత త్వరగా మార్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో స్టీఫెన్ నీల్ అధికారులను �
ప్రభుత్వ జూనియర్ కాలేజీ సరూర్నగర్ (రంగారెడ్డి జిల్లా), ప్రభుత్వ జూనియర్ కాలేజీ తాండూరు (వికారాబాద్ జిల్లా)లకు మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణం కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఇం�
పట్టాదారు పాసు పుస్తకం ఉండి పీఎం కిసాన్ డబ్బు ఖాతాలో పడుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామ
విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఓరియంట