షాబాద్ : ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల కవిత, గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, ఎల్. రమణను ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు ఉన్నారు.