ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి ఈనెల 31 వరకు పొడిగించింది. ట్రయల్ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు కవిత వర్చువల్గా హాజరయ్యారు.
ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
KTR | రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో న
KTR | తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా తిరిగి కేసీఆర్ నాయకత్వంలో విజృంభిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ ప
KTR | పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా...
Harish Rao | తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగించారు. కవితను వర్చువల్గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. క