కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా కేసీఆర్పై కేసు పెడితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుం�
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే ఎమ్మెల్సీ కవితకు ప్రాధాన్యం వచ్చింది. కేసీఆర్ను చూసే మేమంతా కవితతో పార్టీలో కలిసి పనిచేశాం. గత కొన్నాళ్లుగా ఆమె వైఖరి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నది. పార్టీ ఎంతగా సహి�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బిడ్డ కంటే పార్టీనే ముఖ్యమని నిరూపితమైందని పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు పేర్కొన్నారు. కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు కుడి, ఎడు
న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని ...కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తోందని, ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పిన మాటే నిజమైందని బీఆర్ఎస్ మెదక్ జి�
MLA Sunitha lakshma reddy | కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా తెలంగా�
KP Vivekanand | బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు.
Putta Madhukar | ఎమ్మెల్సీ కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని భావించి గులాబీ అధినేత తీసుకున్న నిర్ణయం హర్షనీయమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్ట�
Satyavathi Rathod | పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
Gampa Govardhan | బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం అని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
MLA Palla Rajeshwar Reddy | కన్నబిడ్డ కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని కేసీఆర్ తెలియజేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
RS Praveen Kumar | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.