KP Vivekanand | బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు.
Putta Madhukar | ఎమ్మెల్సీ కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని భావించి గులాబీ అధినేత తీసుకున్న నిర్ణయం హర్షనీయమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్ట�
Satyavathi Rathod | పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
Gampa Govardhan | బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం అని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
MLA Palla Rajeshwar Reddy | కన్నబిడ్డ కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని కేసీఆర్ తెలియజేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
RS Praveen Kumar | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీ రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ మల్లన్న బీసీల అంశంపై మాట�
MLA Jagadish Reddy | నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
‘రేవంత్పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా’ అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు పంతెంగి మల్లవ్వ బుధవారం జ�
MLC Kavitha | గత 19 ఏండ్లుగా తెలంగాణ కోసం జాగృతి పని చేస్తుందన్నారు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆంధ్రా సినిమాలను అడ్డుకున్న చరిత్ర తెలంగాణ జాగృతికి ఉందన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ యాసను కించపర
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదించే బాధ్యత బీజేపీదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.