రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టరూపం తీసుకురావడంలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచందర్రావును ఎమ్మెల్సీ కవిత డిమాండ్
వివిధ దేశాల్లో జాగృతి అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం ప్రకటన విడుదల చేశారు. న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణజ్యోతి ముద్దం, గల్ఫ్ అధ్యక్షుడిగా చెల్లంశెట్టి హ�
దేశంలో ఒకే కులవృత్తి చేస్తున్న ఏకైక కులం రజక కులస్తులు మాత్రమేనని, కాని భిన్న రిజర్వేషన్లు ఉండటం వల్ల అసమానతలు తలెత్తుతున్నాయని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దాపురం కుమారస్వ
కరీంనగర్ వైద్య పితామహుడిగా డాక్టర్ భూంరెడ్డికి పేరు ఉందని, కరీంనగర్కే ఒక ల్యాండ్ మార్గా ఆయన పేరు తెచ్చుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. తెలంగాణ మొట్టమొదటి జనరల్ సర్జన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. విద్యకు, వైద్యానికి ఎండబెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్�
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస
MLC Kavitha | ఆషాఢ మాసం బోనాలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది.
ఆరుగ్యారెంటీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని అబిడ్స్ జీపీవో వద్ద ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టార�
మాజీ సీఎం కేసీఆర్ కలలో కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు.
MLC Kavitha | కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్�
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ జాగృతి, య
విభజన చట్టం ద్వారా ఏపీకి కేటాయించిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవార�