ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మంచిర్యాల జిల్లాకు వెళ్లుతున్న ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం వద్ద బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
వెల్గటూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అల్లం దేవక్క కుమారుడు శ్రీకాంత్ వివాహం ఇటీవల జరిగింది. కాగా నూతన జంటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆశీర్వదించి శుభా�
ఆంధ్రజ్యోతి’ది జర్నలిజమా? లేక శాడిజమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తనపై ఆ పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై ఆమె తీవ్రంగా ఖండించారు.
MLC Kavitha | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి
కేసీఆర్ పాలనలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని కాపాడుకోగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం అవినీతి, అక్రమాలతో సంస్థను అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక�
‘కేసీఆరే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆమె రాసినట్టుగా చెప్తున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు.
అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న తన మేనల్లుడు, ఎమ్మెల్సీ కవిత పెద్ద కుమారుడు ఆదిత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక�
రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వా�
MLC Kavitha | ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఎమ్మె�
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా మరిపెల్లి మాధవి నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు విభాగాలకు నూతన బాధ్యులను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavit
తెలంగాణ రాష్ర్టావిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకవుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.