రామప్ప దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, అద్భుతమైన శిల్పకళకు నెలవైన ప్రపంచ వారసత్వ కట్టడమున్న ప్రాంతంలో ఓపెన్కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని జాగృతి అధ్
MLC Kavitha | ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతీయులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులకు వందనం.. ఈ పోరాటంలో అసువులు బాసిన భారత �
పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె నివాసంలో సన్మానించి అభినందించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను కాపాడేందుకు కృషిచేస్తూ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పు�
MLC Kavitha | రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణలో నెలకొన్న ఈ సమయం�
Telangana Jagruthi | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా శుక్రవారం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
Operation Sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో పర్యటించారు. మాజీ వైస్ఎంపీపీ దొనకంటి వేణుగోపాల్రావు అల్లుడు ఎన్నమనేని సృజన్రావు గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేయూతనందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవదుర్గ సేవా సమితి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్'ను నిలిపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జాతీయ మీడియాచానల్తో మాట్లాడు తూ.. నక్సలైట్లను అంతం చేయాలన్న పంతంతో బీజేపీ ము�