‘కేసీఆరే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆమె రాసినట్టుగా చెప్తున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు.
అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న తన మేనల్లుడు, ఎమ్మెల్సీ కవిత పెద్ద కుమారుడు ఆదిత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక�
రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వా�
MLC Kavitha | ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఎమ్మె�
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా మరిపెల్లి మాధవి నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు విభాగాలకు నూతన బాధ్యులను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavit
తెలంగాణ రాష్ర్టావిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకవుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
రామప్ప దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, అద్భుతమైన శిల్పకళకు నెలవైన ప్రపంచ వారసత్వ కట్టడమున్న ప్రాంతంలో ఓపెన్కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని జాగృతి అధ్
MLC Kavitha | ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతీయులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులకు వందనం.. ఈ పోరాటంలో అసువులు బాసిన భారత �
పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె నివాసంలో సన్మానించి అభినందించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను కాపాడేందుకు కృషిచేస్తూ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పు�