MLC Kavitha | సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిందని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట�
ఈ నెల 23వ తేదీన బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించే అమ్మవారి కల్యాణానికి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.
రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి.. తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్ర నివాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ మహిళా నాయ�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండటమే దాని ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా ఉండడమే దాని ప్రథమ కర్తవ్యం. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే కేవలం గులాబీ జెండా పార్టీది కాదు, తెలంగాణ పండుగ. రజతోత్సవ సభకు ప్రతి ఊరూ కదలా
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి హాజరుకానున్నారని జడ్పీ మ�
ఎవరో భిక్ష పెడితేనో, ఎవరో దయ తలిస్తేనో తెలంగాణ రాలేదు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ వల్లే తెలంగాణ కల సాకారమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘన�
MLC Kavitha | నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజే
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకమైన 125 అడుగుల భారీ విగ్రహానికి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు నివాళులర్పించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఏనాడూ పట్టించుక�
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనమందరం నిలబడి ఉన్నామంటే అది కేవలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భిక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖైరతాబాద్లోని బడా గణేశ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళుల�
MLC Kavitha | అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా బీఆర్�