షియా ముస్లింలకు అత్యంత పవిత్ర పర్వదినమైన మొహర్రం పండగకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
ఆంధ్రా నేతల మంత్రాంగంతో మరణానంతరం ప్రజా గాయకుడు గద్దర్కు తీవ్ర అవమానం జరిగిందనే ఆవేదన వ్యక్తమవుతున్నది. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. గద్దర్ ఫొటో, ఆయనకు సంబంధించిన ఆన�
MLC Kavitha | ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రజాకవి, రచయిత, తెలంగాణ విముక్తికోసం నిజాంతో పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
MLC Kavitha: రెంజల్, జూన్ 5(నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రేపు రెంజల్ మండలంలోని సాటాపూర్(Satapur) గ్రామం వెళ్లనున్నారు. నూతనంగా నిర్మించిన సీతారామాలయాన్ని శుక్రవారం ఉదయం 9:00 �
ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్�
MLC Kavitha | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించింది. ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. రాజక�
కాళేశ్వరం కమిషన్ పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్షద్ర రాజకీయాలు కొనసాగిస్తున్నదని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి కి ఆదివారం లేఖ రాశారు.