షాబాద్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఇందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 07-08-2022న జాతీయ చేనేత దినోత్సవం సం�
షాబాద్ : ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 14న ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంన్ట్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్, అపో�
షాబాద్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జెఏసీ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు అన్నారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు వినతిప�
షాబాద్ : బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ�
షాబాద్ : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ (హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్) పాలకవర్గ సమావేశం బుధవారం చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నగరంలోని
షాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతుంది. బుధవారం నుంచి రెండో విడత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిన్నట్�
షాబాద్ : జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్ర
షాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను కలిసి ఎమ్మెల్యే రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి దళితబంధు పథకం అమలు చేయ�
షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి �
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
షాబాద్ : జిల్లాలోని బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో వరదనీటి నుంచి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 82కోట్ల నిధులను విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పే�
షాబాద్ : గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తం�
షాబాద్ : అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలి గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్ర
షాబాద్ : ఈసీ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరగ�