విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాల�
షాబాద్ : పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం జడ్పీటీసీ పుట్టినరోజు సందర్భంగా నగరంలో మంత్రి కేటీఆర్ను కలిసి బోకే అందజేసి ఆశీస్సులు తీ�
పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నల్లానీరే ప్రామాణికం గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రబృందం పర్యటన రంగారెడ్డిజిల్లాలో 24గ్రామ పంచాయతీలు ఎంపిక మరో మూడు రోజులు పర్యటించనున్న బృందం సభ్యులు స్వ�
షాబాద్ : రైతుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పేదోకటి.. చేసేది ఒకటిగా వ్యవహారిస్తుందని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవా�
షాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం దారుణమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేవెళ్ల, శంకర్పల్లి మండ�
షాబాద్ : గ్రామాల్లో హరితహారం నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డివో జిల్లా అదనపు పీడీ నీరజ అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించా
షాబాద్ : షాబాద్ మండలంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు మంచు కమ్ముకుంది. దీంతో ముంబాయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్య�
షాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలోనే ఊహించని అభివృద్ధి చెందిందని కండ్లు మండిన బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి రైతంగాన్ని ఇబ్బందులు పెడు
షాబాద్ : వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జై�
షాబాద్ : ఈ నెల 12వ తేదీ నుంచి యాదాద్రి భువనగిరిలో జరిగే రాష్ట్రస్థాయి బాలుర హాకీ టోర్నమెంట్కు జిల్లా నుంచి 18మంది క్రీడకారులు ఎంపీకైన్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు తెలిపారు. ఎం
షాబాద్ : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువతీ అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీసే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన మనిషా (19) అనే యువతి ఆగస్టు 6వ తేదీన ఇంట�
చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీడీపీవో శోభారాణి షాబాద్ మండలం హైతాబాద్ ఉన్నత పాఠశాలలో బేటిబచావో కార్యక్రమం షాబాద్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీ�
అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమణికంగా నిలిచిందని, రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ద్వారా రైతులు పండించి