షాబాద్ : షాబాద్ మండలంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు మంచు కమ్ముకుంది. దీంతో ముంబాయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల రోడ్లు, పీఆర్ఆర్ స్టేడియం మంచుతో కమ్ముకుంది.