ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. వేకువజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటిన�
షాబాద్ : షాబాద్ మండలంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు మంచు కమ్ముకుంది. దీంతో ముంబాయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్య�