కడ్తాల్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని శాసన మండలిలో నిర్వహించిన ఎమ్మెల్సీ �
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 26 : ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర�
రంగారెడ్డి జిల్లాలో 558,వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదులు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరలో పనుల ప్రారంభం ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల దశ మారనున్నది. ఇందులో భాగంగా స్కూళ్లలో మెరు
పరిగి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక�
చెత్త సేకరణ వాహనాల ప్రారంభంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జనవరి 26 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల, రంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జెండా ఆవిష్కరణ ఆయా నియోజవర్గాల పరిధిలో
కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరు
అబ్దుల్లాపూర్మెట్ : రాజీవ్ స్వగృహకు కేటాయించిన భూములను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ బుధవారం పరిశీలించారు. మండలంలోని కవాడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 148, 35లో గల 40ఎకరా
షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణల�
మొయినాబాద్ : గ్రామాభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామాభివృద్ధికి నిధులు కూడా కేటాయిస్తానని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలోని మాజీ ప్రధాని స్వర్గీ
కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక�
బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద
ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 54324 ఎస్సీ కుటుంబాలు దళ�
ఐదో రోజు వికారాబాద్ జిల్లాలో 33250, రంగారెడ్డిలో 61421 కుటుంబాల సర్వే పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయి�
తుది నిర్ణయం దళితబంధు లబ్ధిదారులదే..ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 3లోగా ఎంపికకు యంత్రాంగం చర్యలుమార్చి 7లోగా జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తిజిల్లాకు రూ.70 కోట్ల నిధులు మంజూరుజిల్�