నాల్గో రోజూ ముమ్మరంగా జ్వర సర్వేఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించిన ఏఎన్ఎంలు, ఆశవర్కర్లురంగారెడ్డి జిల్లాలో 9,170 ఇండ్ల సర్వేవికారాబాద్ జిల్లాలో 34,626 ఇండ్ల సర్వే పూర్తికరోనా లక్షణాలున్నవారికి మందులు పంప�
కోట్పల్లి, జనవరి 24 : నాలుగైదు పంచాయతీలకో పంచాయతీ కార్యదర్శి ఉన్న నాటితో పోలిస్తే నేడు తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రజాపాలన వ్యవస్థలో ఎంతో మార్పు కనిపిస్తున్నది. గతంలో ప్రజలకు పంచాయతీ కార్యదర్శుల ఏ అవసరమై�
వికారాబాద్, జనవరి 24 : బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీడబ్ల్యూవో లలితకుమారి తెలిపారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లిలో యజ్ఞ �
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధనఅందుకనుగుణంగా సకల సౌకర్యాలుగోడలపై ఆకట్టుకునేలా జంతువులు, పక్షుల బొమ్మలు, పదాలుప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షంకుమ్రం భీం �
సమైక్యాంధ్ర అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే..ప్రోత్సాహక ధరకు సంబంధించిన బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తాంటీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ లోకా భూమారెడ్డికడ్తాల్ పాలశీ�
మొదటి దశలో 9,212 ఎకరాలు అందుబాటులోకి..కందుకూరు,యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో 18,304 ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణంవేగంగా జరుగుతున్న పనులుదాదాపు పూర్తైన రహదారుల నిర్మాణంటీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల క�
అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలిప్రతీ వారం ఉచిత వైద్యశిబిరంచేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డిధారూరు, జనవరి 23 : ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి త
వికారాబాద్, జనవరి 23: వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లి కాలనీలో ప్రజలు ఆదివారం మైసమ్మ జాతర నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లతో పోతరాజులు విన్యా సాలు చే�
కడ్తాల్, జనవరి 23 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కే�
జయంతి సభల్లో ప్రజాప్రతినిధులుపార్టీలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో చంద్రబోస్ చిత్రపటాలకు నివాళ్లుషాద్నగర్టౌన్, జనవరి 23 : నేటితరం యువతకు స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అని మాజీ ఎంపీపీ వన్నాడ ప
పరిగి, జనవరి 22 : ఇంటింటి జ్వర సర్వేతో కరోనా కట్టడి అవుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలనిచ్చిందని, నీతి ఆయోగ్ సైతం జ్వర సర్వేను ప�
మొదటగా నియోజకవర్గానికి వంద మంది ఎంపికవారంలోగా లబ్ధిదారుల జాబితాను తయారు చేయండిఅధికారులతో కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే..దళితులు ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతంరూ. 1200 కోట్లను
‘మన ఊరు-మన బడి’తో విద్యార్థులకు మంచి రోజులుపైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలో రెండు పాఠశాలలు ఎంపికవచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-10 తరగతులకు ఆంగ్ల బోధనఇప్పటికే పలు పాఠశాలల్లో అమలు రంగారెడ్డి, జనవరి 22, (
రెండు రోజుల్లో 1,12,623 ఇండ్ల సర్వేజ్వర సర్వేల్లో పాల్గొన్న పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డిముమ్మరంగా కొనసాగుతున్న జ్వర సర్వేమరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంరెండో రోజు రంగార�
ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పనితీరు ఆదర్శనీయంరూ.95 కోట్ల నిధులు మంజూరుతో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకంషాద్నగర్, జనవరి 22 : దశాబ్దాల కల నెరవేరిన వేళ, షాద్నగర్ ప్రాంత వాసుల సమస్యకు చరమగీ�