‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడనున్నది. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు నిబంధనలను ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేయనున్నది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి ఆలయాలతో పాటు పాఠశాలల్లో చదువులమ్మకు ప్రత్యేక పూజలు చేసి, చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. పలు పాఠశాలల్లో విద్యార్థు�
ఈ నెల 9న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ కేశంపేట, ఫిబ్రవరి 5 : గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధ్ది పనులకు అధిక ప్రాధాన్యమ
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నూతన�
షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ష�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన వరలక్ష్మీకి రూ. 26వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్స�
సర్కారు బడులను ప్రైవే ట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ‘మన ఊరు-మనబడి’కి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వపాఠశాలల్లో మౌలిక వస�
ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పటివరకు గతేడాదికి మించి రెవెన్యూ ఖజానాకు వచ్చి చేరింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.2813 కోట్ల ఆదాయం వచ్చింది.
పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో