దేవాలయాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని గురువారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి సందర్శి�
కొడంగల్ అభివృద్ధికి మరో పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్డ్రైన్స్ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా 6వ
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గునుగుర్తి నక�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ర్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి మొదటి విడుత ఎంపికైన లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగి, ఆదర్శంగా నిలువాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ�
ఎంపికైన లబ్ధిదారులు నచ్చినచోట యూనిట్లను నెలకొల్పుకోవచ్చు మార్చి 10 కల్లా యూనిట్ల గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలి రంగారెడ్డి జిల్లాలో 698 మంది ఎంపిక, నిధులు మంజూరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ�
ఎస్ఎస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ ప్రణాళిక డిసెంబర్ 21 నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ముందంజ, సగటు, వెనుకబడిన అని మూడు గ్రూపులుగా విద్యార్థుల విభజన చదువులో వెనుకబడిన వి�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 191 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత యాచారం, ఫిబ్రవరి 23 : ఆడపిల్లల పెండ్లికోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష�
కడ్తాల్, ఫిబ్రవరి 23 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల భాగస్వామ్యంతో మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఆవర�
పరిగి, ఫిబ్రవరి 23 : జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులత�
కేశంపేట, ఫిబ్రవరి 23 : కేశంపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించగా, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్త�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. ప్రజల ఆస్తి ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంప�
పండ్లు, కూరగాయల సాగుకు కేరాఫ్ మల్లేపల్లి పుచ్చ, బంతి సాగులో మండలంలోనే మేటి సాగులో అధునాతన టెక్నాలజీ వినియోగం చీడ, పీడల రక్షణకు క్రాప్ గార్డుల ఏర్పాటు దోమ, ఫిబ్రవరి 22: యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పం�
మన ఊరు-మన బడితో రూపుమారుతున్న సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతల్లో రూ.7,298 కోట్ల నిధుల కేటాయింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం దాతలు ముందుకొచ్�
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. త్వరలోనే నిర్మాణ పనులకు గుత్తేదారులను ఆహ్వానించేందుకు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో భ�