పోలీసు కొలువులకు సిటీలో ఆరు వేల మందికి ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు బ్లూకోర్ట్స్ , సెక్టార్ ఎస్సైలకు బాధ్యతలు గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్
రాచకొండ పోలీసు కమిషనరేట్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ జంట హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణ జరిపిన అధికారులు ఇబ్రహీంపట్నం, మార్చి 16 : రాచకొండ కమిషనర్రేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో స�
ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల కల నెరవేరింది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ షాద్నగర్టౌన్, మార్చి 16 : ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగుల కల నెరవే�
సీఎం కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ వేదికగా వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించగా.. మరింత మంది ఉద్యోగులకు మేలు చేసే
కల్లు దుకాణాలను అడ్డాగా చేసుకుని బంగారు, వెండి ఆభరణాలను ధరించిన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కొత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
బాల్య వివాహాలను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా శిశు సంక్షేమ �
వికారాబాద్ జిల్లాలో 12-14 ఏండ్ల లోపువారు 25,713 మంది 25 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు సన్మానం పరిగి, మార్చి 15 : 12 నుంచి 14 సంవత్సరాలలోపు వయసువారికి బుధవ
మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో కొలువైన వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఆల�
ఓంకారేశ్వరాలయ భూములకు సంబంధించిన కౌలు రైతులు సకాలంలో బకాయి కౌలును పూర్తి స్థాయిలో చెల్లించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని దేవాదాయశాఖ జిల్లా కమిషనర్ రామకృష్ణ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేసేలా ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పాండ�
మొదటి విడుతలో 60మంది టీచర్లకు శిక్షణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యమం 1-8వ తరగతి వరకు అందుబాటులోకి.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వికారాబాద్ జిల్లాలో 77,137 మంది విద్యార్థులు పరిగి,
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధం పూర్తైన టెండర్ల ప్రక్రియ.. రూ.928.41 కోట్ల వ్యయం ఈ నెలాఖరులోగా పనుల ప్రారంభానికి సన్నాహాలు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా అభివృద్ధి 46 కిలోమీటర
నందనవనాలను తలపిస్తున్న పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు సరికొత్త కళ తెచ్చిన పల్లెప్రకృతి వనాలు ప్రకృతి వనాల్లో పూలు, పండ్లు, నీడ నిచ్చే మొక్కలు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉదయం, సాయంత్రం వేళల్ల
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి షాబాద్, మార్చి 14: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా �
ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 150 కి పైగా కంపెనీలు 10 వేలకు పైగా ఉద్యోగాలు సిద్ధం పెద్ద సంఖ్యలో హాజరు కానున్న యువత డిగ్రీ, బీటెక్లు పూర్తి చేసిన వారికి తక్షణం ఉద్యోగాలు సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెల�