ఢిల్లీ దీక్షపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు బీజేపీ తీరును ఎండగట్టిన గులాబీ దండు టీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని కొనియాడుతున్న ప్రజలు కేంద్రం వడ్లు కొనాల్సిందే నంట�
ఈ నెల 2న భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించిన నిర్మాణ సంస్థ పది రోజుల్లో పూర్తి కానున్న తుది మెరుగులు 105 విశాలమైన గదులతో నిర్మాణం ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు వివిధ శాఖల అధికారులకు గదుల కేటాయిం
జయంతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నివాళులు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్/ యాచారం, ఏప్రిల్ 11 : జ్యోతిబాఫూలేను నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు వె
పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 11 : రాష్ట్రంలో పండించిన ప్రతి వరిగింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నాయకులు డిమాండ్
తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో రాజస్థాన్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తాం రాజస్థాన్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణకాంత్ మొయినాబాద్, ఏప్రిల్ 11 : తెలంగాణ రాష్ట్రంలోని మహిళల �
వడ్ల కొనుగోలులో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర సర్కార్ రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు మద్దతుగా తరలివెళ్లిన టీఆర్ఎస్ �
జిల్లాలో ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన గ్రామాలు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 10 : ఇబ్రహీంపట్నం నియోజ�
త్వరలో మన ఊరు-మన బడి పనులు ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి 56 పాఠశాలల్లో పనులకు అంచనా రూ.10.18కోట్లు 192 పనులకు సంబంధించిన అంచనాలు పూర్తి 117 పాఠశాలల ఇన్పుట్ డాటా షీట్ల అప్రూవల్ పరిగి, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్�
శంకర్పల్లి, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆయన జీవితం ఆదర్శమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని గాజులగూడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్
ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ గులాబీ గూటికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధారూరు, ఏప్రిల్ 10 : స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ, పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సీఎం క�
దట్టమైన అడవుల పెంపకంపై దృష్టి సారించిన రంగారెడ్డి అటవీశాఖ 501 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటాలని నిర్ణయం ఈసారి 1.50 కోట్లు, వచ్చే ఏడాది మరో 1.50 కోట్ల మొక్కల పెంపకానికి ప్రణాళికలు వచ్చే నెల నుంచి మొక్కలను
వికారాబాద్ జిల్లాలో 9 ఎంపీటీసీ, 9 సర్పంచ్, 335 వార్డులు, ఒక కౌన్సిలర్ స్థానాలకు ఉప ఎన్నికలు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన అధికారులు పరిగి, ఏప్రిల్ 8 : వికారాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఉప ఎన్న�