వికారాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూముల సర్వేను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆ�
మాడ్గుల మండలంలో 1000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగుకు నిర్ణయం ఈ విత్తన రకంతో ఎకరాకు 7-9 క్వింటాళ్ల దిగుబడి సాధారణం కంటే మూడు క్వింటాళ్ల పత్తి అదనం ఏ రకం నేలైనా సాగుకు అనుకూలం కూలీల కొరత, తదితర సమస్యలను అధి�
రూ. 400కు లీటర్ నూనె, రూ.170కి కిలో పప్పు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్తో మార్కెట్లో అమ్మకాలు ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక తయారీ వ్యవసాయ పరిశోధన కేంద్రంగా ఏటా ఆరు వేల లీటర్ల నూనె, 50 క్వింటాళ్ల కందిపప�
31 కొత్త చెరువుల నిర్మాణం…48 పాత చెరువుల పునరుద్ధరణ ఒక్కో చెరువుకు రూ.8 లక్షల నుంచి రూ.10లక్షలు ప్రతి చెరువుకూ 6వేల నుంచి 8వేల పనిదినాలు వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు పనులు పూర్తి జిల్లాలో 8లక్షల క్యూబిక్ మీటర్ల న�
పెంజర్లలో పీ అండ్ జీ లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమ నేడు ప్రారంభించనున్న మ్ంరత్రులు కేటీఆర్, సబితారెడ్డి షాద్నగర్, మే 1 : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా విస్తరిస్తున్నది. షాద్నగర్ నియోజకవర�
స్థానికంగా పెరిగిన ఉపాధి అవకాశాలు నాడు పనిలేక వలస వెళ్లిన వారు నేడు తిరిగి సొంతూళ్లకు.. ఇతర రాష్ర్టాల యువతకు సైతం ఉపాధి వలస కార్మికుల బతుకులను మార్చిన తెలంగాణ సర్కార్ షాద్నగర్, మే 1: రెక్కాడితే గాని డొక�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ టీఆర్ఎస్లో చేరిన చరికొండ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు కడ్తాల్, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎ
జిల్లా వ్యాప్తంగా జెండాలను ఎగురవేసిన కార్మిక, రాజకీయ పార్టీల నేతలు వివిధ చోట్ల ర్యాలీలు కడ్తాల్, మే 1: మండల కేంద్రంలో ఆదివారం మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కడ్తాల్ పట్టణంలోని అన్మాస్పల్లి చౌరస్త�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన 1-8 తరగతుల వరకు అమలు బోధనకు ఉపాధ్యాయులను సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ఇప్పటికే ప్రత్యక్ష శిక్షణ పూర్తి, కొనసాగుతున్న ఆన్లైన్ శిక్షణ నాలుగు సబ్జెక్టులప�
రైతు ఉత్పత్తి సంస్థ బ్రాండ్ నేమ్పై ఎగుమతులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో స్టాల్ ఏర్పాటుకు సన్నాహాలు వికారాబాద్ జిల్లా నుంచి 100 మెట్రిక్ టన్నులకు పైగా మామిడి పండ్లు రవాణా హోల్సేల్, రిటైల్ ధరలకు వి�
సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పరిగి, ఏప్రిల్ 30: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శన�
రూ.21కోట్లతో కోర్టు కాంప్లెక్స్ భవనానికి శంకుస్థాపన హాజరుకానున్న పలువురు హైకోర్టు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30 : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం కోర్టు 75సంవత్సరాలు పూర్తి�
పొలాలను మైదానాలుగా మారుస్తున్న రైతులు క్రీడాకారులకు అద్దెకు ఇస్తూ ఆటకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు ఆన్లైన్లోనే మైదానాల బుకింగ్ నగరం నుంచి శివార్లకు క్రీడాకారుల పయనం వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే అ�
మంచాలలో ప్రారంభానికి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంచాల, ఏప్రిల్ 30: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ప�