ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ వాడకం చాలా తక్కువగా ఉండేది. పొద్దంతా కరెంట్ ఉందో.. లేదో కూడా పెద్దగా పట్టించుకునే అవసరమే ఉండేది కాదు. వాడకం అంతంత మాత్రంగానే ఉండడంతో బిల్లు కూడా తక్కువగానే వచ్చేది.
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో దరఖాస్తుల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా రికార్డు కొట్టింది. సర్కార్ జారీచేసిన పోలీసు నియామకాల నోటిఫికేషన్లకు దరఖాస్తులు అంచనాకు మించి వచ్చాయి.
కొడంగల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. రూ. 15కోట్లతో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకోగా మరిన్ని అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ ద్వారా రూ.10కోట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంజూ�
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు షాదీఖానలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు
కాంగ్రెస్ పార్టీ ధారూరు మండల అధ్య క్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు హెచ్చరించారు. ఆది వారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం న�
సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు మండలంలోని అయ్యసాగర క్షేత్రంలో వీరశైవ లింగాయత్
పెండింగ్ పనులను పూర్తి చేయడంపైనే ప్రధాన దృష్టి మిగిలిపోయిన వైకుంఠధామాల పనుల పూర్తికి చర్యలు భగీరథ ద్వారా నీటి సరఫరా, బృహత్ వనాల ఏర్పాటు.. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పూర్తైన సన్నాహక సమావేశాలు పల్లెప�
మధ్య తరగతివారి పెండ్లిళ్లలోనూ దర్శనం పగిడీని ధరించడం మర్యాదగా భావిస్తున్న ఇంటి పెద్దలు ఒక్కోటి కట్టేందుకు రూ.100 నుంచి రూ.250 దాకా.. పెద్దఅంబర్పేట, మే 28 : పగిడీ.. పగిడీ.. పగిడీ.. వివాహ వేడుకల్లో పగిడీలు ధరించడం న�
వినూత్న ప్రయోగంలో గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం పరిశుభ్రంగా గ్రామాల పరిసరాలు సంతోషం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు ఇబ్రహీంపట్నంరూరల్, మే 28 : గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్చేది…మ�
గ్రామ పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లో క్రీడామైదానాలు స్థలాలను సేకరిస్తున్న అధికారులు కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం చేవెళ్ల రూరల్/మంచాల, మే 28 : క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్త�
కొందుర్గు, మే 28 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పర్యటించి
కొడంగల్, మే 28 : ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పాఠశాలల బలోపేతానికి నాంది పలికారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని