గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్న సర్కార్ నాడు చెత్తగా ఉన్న గ్రామాలు పల్లె ప్రగతితో నేడు కొత్తగా.. పచ్చదనం, పరిశుభ్రతతో అందంగా ముస్తాబైన పల్లెలు, పట్టణాలు గ్�
బడిబాటలో ప్రధానంగా ఇంగ్లిష్ మీడియంపై దృష్టి ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఈనెల 30 వరకు బడిబాట బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిం చిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్
క్రీడాకారులను ్రప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రూ.4 లక్షలు కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు షాద్నగర్ రూరల్, జూన్ 3 :
ఇబ్రహీంపట్నం, జూన్3: దళితబంధు పథకం ఎంతో చారిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో దళితబంధు ద్వారా మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చే
రాష్ట్రవ్యాప్తంగా రూ. 7వేల కోట్లతో పాఠశాలల అభివృద్ధి ఈ ఏడాది నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లిషు మీడియం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ మండలం సర్దార్నగర్, చేవెళ్ల మండలం గుండాల పాఠశాలలో బడిబాట �
కొత్తూరు, జూన్ 3: కొత్తూరు ఏఎస్ఐ షేక్ అబ్దుల్లాకు మహోన్నత పోలీస్ సేవా పతకం వరించింది. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో హోంత్రి మహమూద్ అలీ ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా మహోన్నత పోలీస్ సేవా పత�
కొడంగల్, జూన్ 3: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్ట ణాలు ఎంతో పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో పట్టణ ప్రగతి కార�
ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మున్సి పాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ అన్నారు. మున్సిపాలిటీ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతితో కలిసి ఆదివారం వార్డుల్లో పర్యటించారు. మొక�
పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి రోడ్ల వెంట నాటే మొక్కలు 6 నుంచి 7 అడుగుల ఎత్తుండాలి ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారె
శరవేగంగా మన ఊరు-మన బడి పనులు స్కూళ్లు తెరిచేలోగా మండలానికి నాలుగు స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు తొలి విడుతలో ఎంపికైన 464 స్కూళ్లకుగాను 247 స్కూళ్లలో కొనసాగుతున్న పనులు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేలా చ�
‘అనంతగిరి మ్యాంగోస్’ పేరిట ఎగుమతులు కులకచర్ల శ్రీ రామలింగేశ్వర ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఎగుమతులు ప్రారంభం ఢిల్లీలో ధుని స్టార్టప్ ఆధ్వర్యంలో విక్రయాలు తెలంగాణ భవన్లోనూ ప్రత్యేక స్టాల్ ఈసారి 20 మెట్రి
కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్కుమార్ చేగూరులోని బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలన నందిగామ, మే 31: మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బృహ త్ పల్లె ప్రకృతివనాన్ని మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్
చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ మురుగునీటి కాల్వల శుభ్రతకు చర్యలు గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రతి రోజూ చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపు కులకచర్ల, మే 31 : స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే�