అప్రమత్తంగా ఉండండి...
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామ
కొత్తూరు నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాది కింద కొత్తూరు మున్సిపాలిటీ ఏర్పడగా, పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పాలనాపరమైన సేవలు కొనసాగిస్తున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండా నేడు పల్లె ప్రగతితో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గతంలో లోయపల్లి గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్న సత్తి తండాలో కుప్పలుతెప్పలుగా సమస్యలుండేవి. ఎక్కడ చూసినా రోడ్లు
నియోజకవర్గంలోని మత్స్యకారులు అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో వలల ద్వారా చేపలు పట్టారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం,
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని మండల పరిధిలోని ఇన్ముల్నర్వ, పెంజర్ల, శేరిగూడబద్రాయపల్ల�
ఆగపల్లి, కాగజ్ఘట్ గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. ఎంపీపీ నర్మద కార్యక్రమాన్ని ప్రారంభించారు. 500ల జీవాలకు మాత్రలు వేశారు. కార్యక్రమంలో గోసుల జంగ
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సుందరంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి, నర్సాయపల్లి, మాడ్గుల గ్రామ పంచాయతీలలో పల్లెప్రగతి పనుల్లో ఎమ్మె�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లబ్ధి పొంది కుటుంబాలను బాగు చేసుకుంటున్నారని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రుల�
2020-21లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చందన్వెల్లి ఐపీలో కిటెక్స్, ఈ-వెహికల్.. తుక్కుగూడలో ఈ-సిటీలో మలబార్ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం టీఎస్-ఐపాస్తో సత్వర అనుమతులు ఇప్పటివరకు రూ.71,674 కోట్ల పెట్టుబడులు 9,54,300ల యు�
జూలై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు వచ్చే నెల 28న గోల్కొండ బోనాల ముగింపు రూ.15కోట్లను మంజూరు చేసిన సర్కారు సుమారు 3వేల ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సాయం బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రజాప్రతిన�
నియోజకవర్గంలో పది కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు 70 వేల క్వింటాళ్లు సేకరణ ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 6: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. రైతులు పండించిన ధాన్యానికి గి�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులను చేపడుతున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాలు, సర్కారు దవాఖాన పనులు ప్రారంభం కాగా, ఆర్వోబీ పనులూ ప్�