షాద్నగర్టౌన్, జూన్ 12: పట్టణ ప్రగతితో పట్టణాలు మరింత అభివృద్ధిని సాధిస్తున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 2, 10, 22, 27వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆదివారం పరిశీలించ�
రంగంలోకి దిగిన 40 బృందాలు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 58 జీవో కింద 19,692 దరఖాస్తులు ఇప్పటివరకు 10,254 పూర్తి.. పెండింగ్లో మరో 9438.. 13 మండలాల్లో వందశాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా పూ
వికారాబాద్ జిల్లాలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు 102 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ ఇప్పటివరకు 50,950 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు చెల్లింపుల ప్రక్రియ వేగవంతం.. వికారాబాద్ జిల్లాలో ధాన
ధరణి పోర్టల్తో పెరిగిన రిజిస్ట్రేషన్లు కొన్నేండ్లుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు విముక్తి అనుకూలమైన రోజు, సమయానికి స్లాట్బుక్ అర గంటలో భూ రిజిస్ట్రేషన్ సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కొత�
చేవెళ్లటౌన్, జూన్ 11 : నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రిప్ పరికరాలకు రాష్ట్ర సర్కార్ సబ్సిడీ ఇస్తున్న
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూన్ 11 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం ఆధ�
రంగారెడ్డి జిల్లాలో 89..వికారాబాద్లో 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు రంగారెడ్డిలో 38,847..వికారాబాద్లో 9,485 మంది అభ్యర్థులు రంగారెడ్డి, జూన్ 11, (నమస్తే తెలంగాణ) : నేడు జరుగనున్న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు సంబంధి�
శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి మొయినాబాద్, జూన్ 11 : అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫామ్ హౌస్లు నిర్వహించినా, చట్టాన్ని ఉల్లంఘించినా.. మద్యం పార్టీలు పెట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని �
వికారాబాద్ జిల్లాలో 7 ఆశ్రమ పాఠశాలలు ఇప్పటికే ఎస్జీటీలకు శిక్షణ పూర్తి పేద గిరిజన విద్యార్థులకు మరింత ప్రయోజనం హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు బొంరాస్పేట, జూన్ 10: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారం�
ప్రతి సోమవారం పల్లెనిద్ర కందుకూరు మండలం నుంచి ఇటీవల శ్రీకారం చుట్టినమంత్రి సబితారెడ్డి సాయంత్రం గ్రామంలో పర్యటన, సమస్యల పరిష్కారం, అక్కడే పల్లెనిద్ర వచ్చే సోమవారం ముచ్చర్ల గ్రామంలో పల్లెనిద్ర ప్రజాసమ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా ఇబ్రహీంపట్నం, జూన్ 10: నియోజకవర్గంలో త్వరలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వాటి ద్వారా స్థానిక నిరుద్యోగ
కడ్తాల్, జూన్ 10 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎల్పీవో అమృత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఆమె పర�