మర్పల్లి, జూన్ 10: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్లో ‘మీతో నేను’ కార్యక్రమంలో భా�
అంత్యక్రియలకు రూ.9వేల ఆర్థికసాయం పీఏసీఎస్లో రుణగ్రహితలందరూ అర్హులే ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న పథకం కులకచర్ల, జూన్ 10 : ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లబ్ధిదారులకు నేరుగా అంద�
మొయినాబాద్, జూన్ 10 : అంగవైకల్యం ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచక తప్పదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలోని ఎస్ఆ
వికారాబాద్ జిల్లా భూములు కూరగాయలు, పండ్ల సాగుకు అనుకూలమని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన నిపుణుల బృందం మట్టి నమూనాలను పరీక్షించి జిల్లావ్యాప్తంగా సారవంతమైన నేలలు ఉన్నాయని,
ప్రతి మున్సిపాలిటీని ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడులకు మంచి రోజులొచ్చాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యార్థులకు కనీస, మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం �
వివిధ మండలాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు షాబాద్, జూన్ 9: జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ టీకాలు వేయించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరి
బొంరాస్పేటలో బోనాలతో మహిళల ఊరేగింపు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు బొంరాస్పేట, జూన్ 9 : బొంరాస్పేటలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసానికి ముందు రెండు రోజులపాటు నిర్వహించే దుర్గామాత ఉత్స
మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
తల్లిదండ్రులులేని అనాథ బాలికలు హైదరాబాద్లోని దుర్గాబాయిదేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణా సంస్థలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్�
నేడు చికిత్స కన్నా వైద్య పరీక్షలకే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్.. టీ-డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది.