ఈనెల 4న కోస్గిలో మంత్రి కేటీఆర్ పర్యటన 13న కొడంగల్కు మంత్రి హరీశ్రావు రాక పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, మే 31: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్ను ద
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి షాద్నగర్లో ప్రపంచ ధూమపాన నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ షాద్నగర్టౌన్, మే 31: ధూమపానంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని అందరూ గ్రహిం�
మద్దతు ధరతో రైతన్నకు భరోసా ఏ గ్రేడ్ క్వింటాల్కు రూ.1960, బీ గ్రేడ్ క్వింటాల్కు రూ.1940 మండలంలో మూడు కొనుగోలు కేంద్రాలు ధారూరు, మే 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు మండలంలో �
12వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనంలోనే జిల్లా కోర్టు ఏర్పాట్లు ముమ్మరం చేసిన సంబంధిత అధికారులు కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి వికారాబాద్ మున్సిపాలిటీ ఆలంపల్లిలో 10 ఎకరాల భూమి కేటాయింపు.. పరిగి, మే 30:
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గులాబీపార్టీలో పలువురి చేరిక రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబ�
తాండూరులో స్కిన్ లెస్ చికెన్ రూ.300 బోన్లెస్ చికెన్ ధర రూ.600 పెరిగిన దాణా ధరలే కారణమంటున్న వ్యాపారులు తాండూరు, మే 30: ఒక వైపు వంటనూనెలు, కూరగాయలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతుండడంతో ప్రజ
రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని రంగారెడ్డి కలెక్టర్ అమయ
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత అబ్దుల్లాపూర్మెట్, మే 30 : పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవ�
షాక్కు గురైన వెంకట్రెడ్డి – ఖాతాను హోల్డ్లో పెట్టిన హెచ్డీఎఫ్సీ పరిగి, మే 30 : ఓ మొబైల్ షాపు యజమాని బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.18.52కోట్లు జమవడం సంచలనం సృష్టించింది. హెచ్డీఎఫ్సీ బ్యాం కు ఖాతాదారులకు సంబ�
ధారూరు, మే 30: క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ధారూరు మండల పరిధిలోని రెండు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద క్రీడా ప్రాంగణాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించినట్లు
రంగారెడ్డిజిల్లాలో రూ.1003కోట్లతో మూడు మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం తాగునీటి ఎద్దడి నివారణకు సర్కార్ చర్యలు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో నీటి సరఫరా గ్రామాల్లో తీరిన తాగునీటి కష్టాలు షాబాద్, మే 29 : గ
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు వారికి అనువుగా బస్సు సర్వీసులు నడిపించడం ద్వారా ఆర్టీసీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ మరింత ఆదరణ పెరుగుతున్నది.
గత చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు నిలుస్తున్నాయి. పురాతన కట్టడాలను శిథిలావస్థకు చేరకుండా చూస్తే ఇక ముందు కూడా వాటి ఆవశ్యకత చరిత్రలో నిలిచిపోనున్నది.