ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందిగామ, అక్టోబర్ 6 : ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో �
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామలో బతుకమ్మ చీరల పంపిణీ నందిగామ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో బ�
కడ్తాల్ : మండలంలోని ఫార్చ్యూన్ బట్టర్ప్లై స్కూల్లో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ శేషగిరిరావు, వైస్ చైర్మన్ రమేశ్బాబు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ స�
బొంరాస్పేట, అక్టోబరు 5 : అమలులో ఉన్న చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సంధ్యా రాణి అన్నారు. మంగళవారం మండలంలోని తుంకిమెట్లలో న్యాయ సే�
పల్లెల్లో పచ్చని ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్న వైనం పల్లెవాసులకు అందుతున్న స్వచ్ఛమైన వాతావరణం రంగారెడ్డి జిల్లాలో 558 పంచాయతీలతో పాటు 307 అనుబంధ గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో 566 గ్రామాల్లో ప్రకృత�
ఇబ్రహీంపట్నంరూరల్ : అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ మంచాల అక్టోబర్ 4 : మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామ సమీపంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం సోమవారం నెలకొన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ఘాట్ గ్రా�
రంగారెడ్డి జిల్లాలో జోరందుకున్న చేప పిల్లల పంపిణీ 837 చెరువుల్లో 1.70 కోట్లు వదలడమే లక్ష్యం 20 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు జిల్లాలో 110 మత్స్యకార సొసైటీలు మత్స్యకారులకూ ‘మిషన్ కాకతీయ’ ఫలాలు రాష�
డీపీవో, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యాశాఖ, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై చర్చ జిల్లా.. అన్ని రంగాల్లో ముందుండేలా కృషి ఈనెల 17 నుంచి గ్రామసభలు ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలి స్కూళ్ల మరమ్మతులకు చర్యలు జీర�
నందిగామ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నందిగామ మండల పరిధ�