షాద్నగర్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎలికట్ట శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు
మొయినాబాద్ : ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని, తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ లింబాద్రి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్య�
కొడంగల్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే కని విని ఎరుగని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తూ.. అందరినీ ఆదరిస్తున్నడని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం �
రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప�
కొందుర్గు : గ్రామాల్లోని రైతులు ఎప్పుడు ఒకె పంట కాకుండ పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు వస్తాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం జిల్లెడు దరిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ�
మొయినాబాద్ : విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ వివిధ రంగాల్లో రాణించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామ రెవెన్యూలో ఉన్న హైదరాబాద్ పొలో అండ్ హార్స్ రైడింగ్ �
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నంలోని జిల్లా అదనపు జడ్జీ కోర్టును త్వరలో ప్రారంభించనున్నట్లు హైకోర్టు జడ్జీ అభిషేక్రెడ్డి తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం కోర్టును ఆయన తనిఖీ చేసి కోర్టులో నెలకొన్న సమ�
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన భారతయ్య �
ఆపిల్ ఎవెన్యూ కాలనీని ముంచెత్తిన వరద నీరు పలు గ్రామాలకు స్థంభించిన రాకపోకలు సహాయక చర్యల్లో అధికారులు తుర్కయాంజల్ : శుక్రవారం రాత్రి 7గంటల నుంచి 10గంటల వరకు కురిసిన భారీ వర్షానికి తుర్కయాంజల్ మున్సిపా�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన చక్ర
రంగారెడ్డిజిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలి 78 శాతం ఉన్న అక్షరాస్యతను 97 శాతానికి పెంచాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అధికారులతో జిల్లా అభివృద్ధి స
పెద్ద, పెద్ద చెట్లతో అందంగా ఆహ్లాదంగా పాఠశాలలు మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన చిట్టడవులను తలపిస్తున్న స్కూల్స్ సర్కార్ బడులకు పచ్చనిశోభ మొక్కలు నాటి సంరక్షించాం.. గోప్యనాయక్తండా ప్రాథమిక పాఠ�
‘సంక్షేమ’ ఫలాలతో ఇంటింటా సంతోషం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాల అమలు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం పంట పెట్టుబడిసాయంపై దేశమంతా ప్రశంసలు రైతుబీమాత�
తాండూరు రూరల్ : వచ్చే మార్చి నాటిని టీ కాస్ పనులు పూర్తి చేస్తామని దక్షణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. శుక్రవారం తాండూరులోని రైల్వేస్టేషన్తో పాటు సీసీఐ రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్�