శంకర్పల్లి : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందారు. శుక్రవారం వికారాబాద్ జీఆర్పీ ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్పల్లి రైల్వే స్టే
కేశంపేట : గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపంలో తనను పూజ చేయకుండా చేసి అవమానించారని మనస్థాపంతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన కేశంపేట మండలం దత్తాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుక
దౌల్తాబాద్ : పేద ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చిక
బంట్వారం, అక్టోబర్ 7: సమాజంలోని ప్రతి వ్యక్తికి తన హక్కులు, బాధ్యతలు తెలిసినప్పుడు నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని దీంతో నేరాలు తగ్గుతాయని వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు. గ
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ మేర నాలుగు లేన్లుగా జాతీయ రహదారి రూ.928.41 కోట్లతో రహదారి విస్తరణ పనులు
సత్ఫలితాలిస్తున్న హరితహారం ఉమ్మడి జిల్లాలో పెరిగిన గ్రీనరీ గతంలో కంటే 4 శాతం అడవుల పెరుగుదల రంగారెడ్డి జిల్లాలో 62 లక్షల మొక్కలు నాటగా, వికారాబాద్ జిల్లాలో 2.5కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతంలో 6,79,847 మొక్కలు ఈసార�
కడ్తాల్ : మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించిన నర్సింహమూర్తి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆలిండియ క్రిస్టియన్ ఫెడరేషన్ వారు గురువారం సికింద్రాబాద్లోని అ
తాండూరు రూరల్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, కరణ్కోట గ్రామానికి చెందిన సు�
తాండూరు రూరల్ : హత్య కేసును 24 గంటలు గడువకముందే పోలీసులు ఛేదించి, నిందితున్ని రిమాండ్కు తరలించారు. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54)ను ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడి
చేవెళ్ల టౌన్ : దర్గామాత ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి నియోజకవర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులు పొందాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చేవెళ్లల�
షాద్నగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎలికట్ట శివారులో రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీ�
వరి సాగు తగ్గించాలని అధికారుల సూచనఇతర పంటలపై రైతులకు అవగాహనకల్పించే దిశగా అడుగులువికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం70,554 ఎకరాల్లో వరి సాగుయాసంగిలో 15,477 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యేలా చర్యలుపప్పుదినుసులు, కూరగా
ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలుఉత్సాహంగా ఆడిపాడిన ఆడపడుచులునమస్తే తెలంగాణ నెట్వర్క్;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం పల్లెపల్లెనా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగ�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరుప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు..100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లుయాలాల, అక్టోబర్6: పల్లెప్రగతి కార్యక్రమంతో ముద్�