పెద్దఅంబర్పేట : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధి వైపు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు అన్నారు. ఆదివారం సుమా�
కడ్తాల్ : యాజమానికే టోకర వేసి డబ్బుతో ఉడాయించిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్�
కొత్తూరు రూరల్ : ఉమ్మడి ప్రభుత్వ పాలనలో కుల వృత్తిదారులు వివక్షకు గురయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన
యాచారం : టీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎ
ఇబ్రహీంపట్నం : ఉప్పరిగూడ సహకారసంఘం మాజీ చైర్మన్ నల్లబోలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాస మహదేవ్ల సేవలు మరువలేనివని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం సింగిల్విండో మాజీ
ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం రెండేండ్లకు మించితే బదిలీ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 115 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ అందులో ఐదుగురు తాసిల్దార్లు, ఇద్దరు డి�
పండుగలా బతుకమ్మ చీరల పంపిణీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా చీరల పంపిణీ కార్యక్రమాలు పాల్గొన్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు షాబాద్/పరిగి, అక్టోబర్ 2 : త�
అట్టహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ షురూ ఉమ్మడిజిల్లాలో కానుకల పంపిణీని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్లు అనితారెడ్డి, సునీతారెడ్డి ఆయా నియోజకవర్గాల్లో చీరల పంపిణీక�
షాద్నగర్టౌన్ : స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, జాతిపిత మహ్మాత్మా గాంధీ 152వ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని మహాత్మాగాంధీ, లాల్
షాద్నగర్ : పారిశుధ్య నిర్వహణ మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛభారత్ ప్రశంసా పత్రాల�
షాద్నగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు కళ్లలో ఆనందం చూడలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహించిన బతుకమ్మ చీర�
మంచాల : మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్ల సత్తయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 38వేలు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష�
ఇబ్రహీంపట్నం : ఆడపడుచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటూ పండుగ పర్వదినాన కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీం�
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కార్యక్రమాలు శంకర్పల్లిలో చీరల పంపిణీలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అ�
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్ : మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. శనివారం గాంధీజీ 152వ జయంతి సందర్భంగా క�